ఖానాపూర్, జూలై 25
ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామపంచాయతీ పరిధి రామిరెడ్డి పల్లెలో నిర్మాణంలో ఉన్న ఫామ్ పాండ్ పనులను సర్పంచ్ శీర్ల విజయ్ ఆనంద్ కుమార్, వార్డు సభ్యులు శనివారం పరిశీలించారు. భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చేపడుతున్న ఈ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని రైతులను కోరారు.
ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల రామిరెడ్డి పల్లెలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ పనులను సర్పంచ్ శీర్ల విజయ్ ఆనంద్ కుమార్ మరియు వార్డు సభ్యులు శనివారం పరిశీలించారు.
ప్రభుత్వం నీటిని, భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో వీటిని నిర్మిస్తోందని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రైతులను ఆయన కోరారు.












