
పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒత్తిడిని జయించడం వంటి అంశాలపై ఆయన సూచనలు అందించారు.



















