
నిర్మల్ ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సలేంద్ర సుధాకర్ ను ముదిరాజ్ సంఘం నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ లు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి శాలువాతో సన్మానం చేసి, పూల బుక్కెను అందజేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.



















