
తొలి తరం ఆదివాసీ ఉద్యమ నేత, తుడుం దెబ్బ వ్యవస్థాపకులు శ్రీ సీడం శంభు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఉట్నూర్ మండలం మత్తడిగూడ గ్రామంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.



















