
బాల్కొండలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో నిధుల దుర్వినియోగం, నాణ్యత లేని విద్యా సామగ్రి పంపిణీపై పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్స్ డైరెక్టర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



















