
మండల కేంద్రం కుంటాలలో యాసమనేని శ్రీనివాసరావు తల్లి లక్ష్మి, మేదన్పూర్ గ్రామానికి చెందిన ముసుకు రాజు మృతి చెందిన నేపథ్యంలో, వారి కుటుంబాలను బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కిరణ్ కొమారే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.



















