
దొమ్మర నంద్యాల ప్రాంతానికి చెందిన ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందగా, ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ సభ్యులు స్పందించి, హిందూ సంప్రదాయం ప్రకారం సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.



















