మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో "స్వశోధన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల విరాళాలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవాలు పాఠశాలలోని విద్యా, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now