హైదరాబాద్, 16 July
నిర్మల్ పట్టణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఆకుల హరీశ్, గురువారం హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్, ఆకుల హరీశ్కు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.
నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ఆకుల హరీశ్, గురువారం హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.
నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు పాటుపడాలని ఆకుల హరీశ్కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.












