లోకేశ్వరం మండలం ధర్మోర విద్యుత్ సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) సుభాష్ మంగళవారం ప్రారంభించారు. గ్రామాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్, హై-వోల్టేజ్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.
ధర్మోర సబ్స్టేషన్లో కొత్త పవర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం: లో-వోల్టేజ్ సమ…
Share:

సారాంశం
లోకేశ్వరం మండలం ధర్మోర విద్యుత్ సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) సుభాష్ మంగళవారం ప్రారంభించారు. గ్రామాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్, హై-వోల్టేజ్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.
