సనాతన ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనదని, గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని వేల్పూర్ గోవింద సాయి దివ్య యోగాశ్రమం కమిటీ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఆశ్రమంలో గోమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రాంగణమంతా భజనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
గోమాత పూజతో ఆధ్యాత్మిక శోభాయమానంగా వేల్పూర్ యోగాశ్రమం
Share:

సారాంశం
సనాతన ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనదని, గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని వేల్పూర్ గోవింద సాయి దివ్య యోగాశ్రమం కమిటీ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఆశ్రమంలో గోమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రాంగణమంతా భజనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.










