మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంబదాస్ సూచించారు. తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, సర్పంచ్ కమలాభాయి బొడ్డోళ్ల బాబన్న అధ్యక్షతన శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. ఆరుతడి పంటలతో నష్టాలు తగ్గించ…
Share:

సారాంశం
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంబదాస్ సూచించారు. తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, సర్పంచ్ కమలాభాయి బొడ్డోళ్ల బాబన్న అధ్యక్షతన శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.


