న్యూఢిల్లీ, 15 July
డిల్లీలో జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) మంత్రినిని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ఫ్యాక్టరీ పార్టీ బృందం ఆదిలాబాద్ భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామికి న్యూఢిల్లీలో పునరుద్ధరణపై వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ బృందం.పత్రం సమర్పించింది. ఫ్యాక్టరీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు ఈ బృందానికి నాయకత్వం వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు గారి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు రామన్న, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.











