
భైంసా మండలంలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల బాలికకు జరగాల్సి ఉన్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ విభాగం, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.


















