
లోకేశ్వరం మండల కేంద్రంలో దివ్యాంగ పిల్లల కోసం 'భావిత' (సహిత విద్యావనరుల కేంద్రం)ను ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు వీల్చైర్లు, రెండు వినికిడి పరికరాలు, నాలుగు సుగమ్య కర్రలను అవసరమున్న దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు.


















