
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తోందని, ఇక్కడ ఇప్పటివరకు 395 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మురళి నాథ్ ఉక్కడల తెలిపారు. ఈ విజయంతో ఆసుపత్రి కిడ్నీ చికిత్స విభాగంలో ఒక అరుదైన రికార్డును సృష్టించింది.



















