
మిర్యాలగూడలో బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.



















