నిర్మల్, 2026-07-21
నిర్మల్ పట్టణంలో మహాలక్ష్మి ఆలయ నూతన కమిటీ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు.
నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ నూతన కమిటీ సభ్యులు మంగళవారం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెండం శ్రీనివాస్, మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల రాజు, వైస్ చైర్మన్ పోతుగంటి శ్రీను, పాతర్ల సూర్యతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.












