
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నిజామాబాద్లో ఆయన విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణ , , , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.



















