లోకేశ్వరం మండలం పుష్పూర్ గ్రామంలో మేడే సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగించాలని సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న పిలుపునిచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now