లోకేశ్వరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం, కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, సౌకర్యాల లేమిపై ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now