నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బీరవెల్లి సాయిబాబా ఆలయం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



