సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్ప్రెస్ రైలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య కారణంగా సుమారు గంట పాటు నిలిచిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



