బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
బోథ్ మండలం పట్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పంద్రం సుగుణ, హైదరాబాద్లోని MCR మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి సర్పంచ్ ల శిక్షణ తరగతులలో పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కోసం ఆమె ఎంపికయ్యారు.
బోథ్ మండలం పట్నాపూర్ గ్రామపంచాయతీకి చెందిన సర్పంచ్ పంద్రం సుగుణ, సోమవారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లోని MCR మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి సర్పంచ్ ల శిక్షణ తరగతులలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన జిల్లా స్థాయి అధికారులకు, మండల ఎంపిడిఓ, ఎంపిఓలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.












