లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో బస్టాండ్ సమీపంలో ప్రమాదకర స్థితిలో వేలాడుతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో విద్యార్థులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో, ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now