మనోరంజని తెలుగు టైమ్స్: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన మూల కిషన్ గౌడ్ను మోకుదెబ్బ సంఘం మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ నియామకంపై రాష్ట్ర నాయకులు ప్రకటించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600