మిర్యాలగూడ నియోజకవర్గంలో 'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మిర్యాలగూడ మండలంలోని చిల్లాపురం గ్రామంలో రెండ్రోజులు పర్యటించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానిదే ధ్యేయం: ఎమ్మెల్యే లక్ష్మారెడ…
Share:

సారాంశం
మిర్యాలగూడ నియోజకవర్గంలో 'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మిర్యాలగూడ మండలంలోని చిల్లాపురం గ్రామంలో రెండ్రోజులు పర్యటించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.








