విప్లవ రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి కార్యక్రమాన్ని జూలై 18న తానూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నాభావూ సాఠే కమిటీ సభ్యుడు గాయకవాడ్ సాయినాథ్ (ఝరి) తెలిపారు. అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి: విజయవంతం చేయాలని గాయకవాడ్ సాయినాథ్ పి…
Share:

సారాంశం
విప్లవ రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావూ సాఠే వర్ధంతి కార్యక్రమాన్ని జూలై 18న తానూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నాభావూ సాఠే కమిటీ సభ్యుడు గాయకవాడ్ సాయినాథ్ (ఝరి) తెలిపారు. అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.










