ముధోల్ నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల్లో గత 15-20 రోజులుగా వర్షం జాడలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసి, వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.
ముధోల్ లో వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న రైతులు
Share:

సారాంశం
ముధోల్ నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల్లో గత 15-20 రోజులుగా వర్షం జాడలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసి, వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.










