
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్ విజయంతో పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.



















