
సాహిత్య రత్న, లోక్సహిర్, విప్లవ కళాకారుడిగా పేరొందిన డాక్టర్ లోక్షాహిర్ అన్నబాహు సాటే గారి జయంతిని భైంసాలో ఘనంగా నిర్వహించారు. ఒకటిన్నర రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లిన ఆయన, తన కవిత్వాలు, నాటకాల ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చారు.



















