
శ్రావణమాసం సందర్భంగా కనుగుట్ట గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరగనున్న అఖండ జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ను ఆశ్రమ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు కోరారు.



















