
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాక్లూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిన్నారులకు నూతన వస్త్ర ధారణ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



















