
సాంకేతికత పెరిగి, ఆధునిక జీవనశైలి అలవడుతున్న తరుణంలో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, ఒంటరితనం పెరిగిపోతోందని, ముఖ్యంగా వృద్ధులు ఆదరణ కరువై అనాథలవుతున్నారని నేదునూరి కనకయ్య తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి సమాజానికి శోచనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.



















