
రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆగస్టు 10న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి, జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు, కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని వారు ఆరోపించారు.



















