
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ()లో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం వాటాలను విక్రయించిన తీరుపై ఆర్థిక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటాల విక్రయ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.



















