
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్మల్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛమైన, హరిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.



















