
లక్ష్మణ చందా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షను మండల విద్యాధికారి భూక్య రాజు నాయక్, నిర్మల్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ ACG పరమేశ్వర్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీలలో ఈ పరీక్ష జరుగుతోంది.



















