
భీమారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు సవరణ ప్రత్యేక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. నిన్నటి వరకు 15% ఓట్లు మాత్రమే నమోదవ్వగా, నేడు 50% ఓట్లు నమోదయ్యాయి. ఈ కార్యక్రమం మరో రెండు రోజులు కొనసాగనుంది.



















