
బైంసా మండలంలోని చుచుంద్ గ్రామ ఉపసర్పంచ్ చంద్రకాంత్, వార్డ్ సభ్యులు నాగరావు, ఆనంద్, గంభీర్, అంబదాస్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు వెడ్మ భోజ్జు పటేల్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నారు.



















