
షాద్నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంను స్థానిక సీనియర్ జర్నలిస్టులు ఎల్. మోహన్ రెడ్డి, ఎం.డి. ఖాజా పాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.



















