
తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు కుటుంబాలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ధర్మేందర్ కుమార్తె, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ నాగు రావు, మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హన్మాండ్లు తల్లి మరణించిన కుటుంబాలను ఆయన కలిసి ఓదార్చారు.



















