ఖానాపూర్, జూలై 19
ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ను ఆదివారం ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని నేతలు ఆకాంక్షించారు.
ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ను ఆదివారం ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాణావత్ గోవింద్ నాయక్తో పాటు బన్సీలాల్ రాథోడ్, దుర్గయ్య తదితరులు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రేఖా శ్యామ్ నాయక్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.












