
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర. జి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జగత్ ప్రసాద్ తల్లి, వైకుంఠ పూర్ (ధోనిగమ్) గ్రామానికి చెందిన గ్రామ కారోబార్ చుక్క బోట్ల రాజేశ్వర్ మరణించిన కుటుంబాలను సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సోమవారం పరామర్శించారు.



















