
రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల కోసం దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ నిధులను చెల్లించనున్నారు. ఈ నెల 22 నుంచి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు.


















