
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మల్ జిల్లా, తానూర్ మండలం, బోల్సా గ్రామ పంచాయతీ పరిధిలోని వడఝరి గ్రామంలో సిందే ఉత్తం పాటిల్ కుటుంబానికి మంజూరైన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోల్సా గ్రామ సర్పంచ్ సి.హెచ్. సుదర్శన్ పాల్గొన్నారు.



















