
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ఉద్యమకారుడు ఎరవెల్లి జగన్ అన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.



















