
జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలో నివసించే ప్రజలు తమ ప్రాపర్టీ టాక్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా మునిసిపాలిటీలలో అధికంగా పేరుకుపోయిన బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



















