
నిర్మల్ జిల్లా, కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు (ఫిబ్రవరి 22, ఆదివారం) సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి గోశామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.



















