
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.


















