
ఎస్సీల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులు, రుణాలు, సబ్సిడీల విడుదల గత రెండేళ్లుగా నిలిచిపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సామాజిక న్యాయ పోరాట నాయకుడు గుర్రం నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు.



















