
కర్ణాటక రాష్ట్రం, తుంకూర్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కల్లంబెల్ల టోల్ వద్దగల శ్రీ శక్తి స్వరూపిణి రేణుకా యల్లమ్మదేవి ఆలయంలో, జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 8వ తరం వంశస్థులు, తత్వ ప్రచారకులు శ్రీశ్రీ వీరభద్ర స్వాములవారి దంపతులకు ఘనంగా సన్మానం చేశారు.



















