
ఇచ్చోడ మండలానికి చెందిన ముక్ర(కే) గ్రామ సర్పంచ్ గైక్వాడ్ జైపాల్, పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరుగుతున్నాయని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు.



















